Telugu » Latest News
నిహారిక రెడ్డికి నవీన్ హత్య కేసులో బెయిల్ రావడంపై వారు మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారికకు ఇంత త్వరగా ఎలా బెయిల్ వస్తుందని నిలదీస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తీరుమార్చుకొని అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరవదిక పోరాటాలకు సిద్ధమవుతామని ఏపీ సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పేపర్ లీక్ కేసులో నిందితులుగా రేణుక (Renuka), ఆమె భర్త డాక్యా నాయక్ (Dakya Naik) ఉన్న విషయం తెలిసిందే. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని చంపిన కేసులో దోషిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు గురించి ఒక గ్యాంగ్ స్టార్, సల్మాన్ ని చంపాలని చూస్తున్నాడు. అసలు ఒక గ్యాంగ్ స్టార్ కి, సల్మాన్ కి, కృష్ణ జింకకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?
దాస్ కా ధమ్కీ విశ్వక్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది...............
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మూడవసారి ఈడీ (Enforcement Directorate)విచారణకు హాజరయ్యారు. కవిత పాత ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత ..ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు సంచలన
ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపూర్ లో ఓ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఈ హాస్పిటల్ లో ఓ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. అంతే కాకుండా తారకరత్నకు గుండెపోటుతో మరణించడంతో హిందూపూర్ లో నిర్మించే హాస్పిటల్ లో...................
అమృత్ పాల్ పోలీసులు కళ్లుగప్పి మారువేషంలో పంజాబ్ నుంచి పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అతను దేశం వదిలిపోయేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు పంజాబ్ రాష్ట్ర సరిహద్దులతో పాటు, నేపాల్, పాకిస్థాన్లకు ఆనుకొని ఉన్న భా
ప్రభుత్వం మహిళల కోసం 2023-24 వార్షిక బడ్జెట్లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మహిళల కోసం ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఇంట్లో
సోషల్ మీడియాని కొంతమంది మంచికి ఉపయోగిస్తుంటే, మరికొంత మంది మాత్రం నిరుపయోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోటశ్రీనివాస రావు చనిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి. దీని పై కోటశ్రీనివాస రావు స్పందిస్తూ..