Telugu » Latest News
ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు బాదేశ్. అతడు కేరళ వెళ్లి అంత ఎక్కువ కాలం ఏం కాలేదు. పైగా మలయాళం కూడా తెలియదు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతిక
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 9 మంది నిందితులకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేసింది.
బీజేపీ, కాంగ్రెస్ కి సమానదూరం పాటించాలని టీఎంసీ, ఎస్పీ నిర్ణయించాయి. ఈ మేరకు పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. వచ్చే వారం మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ
TANA: ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, వెస్ట్ చెస్టర్ నగరంలో శనివారం మార్చి 11న మిడ్ అట్లాంటిక్ తానా టీం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించింది.
ధనుష్ సార్ సినిమా రిలీజయి నేటికి నెల రోజులు అయింది. నేటి నుంచి సార్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో సార్ సినిమా థియేట్రికల్ రన్ ముగించింది. ధనుష్ సార్ సినిమా మొత్తం నెల రోజుల థియేట్రికల్ రన్ లో....................
సుశాంత్ కోశి అనే ఒక వ్యక్తి, గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నా ఊబర్ డ్రైవర్ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేక నిష్ణాతుడు’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అనేక రకాల అంశాలపై విశ
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్లో కీలక సూత్రదారి రాజశేఖరే అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్పై రాజశేఖర్ వచ్చారని
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది.