Telugu » Latest News
ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ మొదటిసారి మీడియా ముందుకి రావడంతో ఎన్టీఆర్ ఆస్కారం విన్నింగ్ గురించి ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అంతా ఎదురుచూశారు. ఇక దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆస్కార్ విన్నింగ
ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ RRR ప్రపంచం అంతా నిలబడింది అంటే, ఆస్కార్ దక్కించుకుంది అంటే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వారితో పాటు తెలుగు చలన చిత్రసీమ, భారత చిత్రసీమ.......................
Royal Enfield Classic 350 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? బుల్లెట్ బండ్లకు రారాజు రాయల్ ఎన్ఫీల్డ్.. ( Royal Enfield).. ప్రతి బైకు కొనుగోలుదారు మనస్సులో రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఎప్పటికైనా కొనాలని కోరిక ఉంటుంది.
ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడిదాకా వచ్చాడు ఎన్టీఆర్ అన్న. అభిమానుల కోసం వచ్చారు. ఎన్టీఆర్ అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు పెట్టి కారు దాక వచ్చి ఎక్కించాడు. అప్పుడు అన్న..............
ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించాం. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తివ్రవాదాన్ని అణచివేసి చాలా ప్రాంతాల్లో కేంద్రం పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేశాం. ఇక బిహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తీవ్ర వామపక్ష వాదం నశించింది. ఇప్పుడు
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం(మార్చి18,2023) మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ రైలు ప్రారంభమవ్వనుంది.
రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలం ఇదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. గర్భగుడి గోడలు చాలా మట్టుకు లేపారు. అయితే పై భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక ఈ గర్భగుడిలో కొలువు దీరే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి పవిత్రమైన రాళ్లను తెప
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ సభ్యులను మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్
కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3 పరుగులు), శుభ్ మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో టీమిండియా ఆసలు గెలుస్
తెలంగాణ రాజకీయం గురించి దేశం చర్చించుకునేలా చేసిన స్థానం దుబ్బాక ! ఉపఎన్నికలో బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు.. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఈసారి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నా.. వర్గపోరు కమలం పార్టీని ఇబ్బ