Telugu » Latest News
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం పాకిస్తాన్కు ఇది కొత్తేం కాదు. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్లోని బాలాకోట్లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్ప
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకం వచ్చింది. మహిళల ఆరోగ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
60 ఏళ్ల వయస్సులో ఓ ఏనుగు పదవీ విరమణ పొందింది. దీంతో ప్రభుత్వ అధికారులు దానికి సెల్యూట్ చేసిన ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించింది ఆ గజరాజు ..‘నిన్ను మర్చిపోలేం మిత్రమా’అంటూ వీడ్కోలు పలికారు.
Jio True 5G in Telangana : తెలంగాణలో రిలయన్స్ జియో (Reliance Jio) 5G కస్టమర్లకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా జియో 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. కవితకు ఈడీ ను
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టార్రర్ చిత్రం 'RRR'. ఈ మూవీతో వీరిద్దరి మధ్య ఎంతటి స్నేహం ఉందో అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. రామ్ చరణ్ ఒక విషయంలో తన ఫ్రెండ్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడు అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస
విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఆయా నేతలకు ఈడీ నుంచి నోటీసులు అందుతున్నాయని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై బీజేపీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. ఈడీ-సీబీఐకు బడ్జెట్ పెంచాలని ఆయన ఎద్దేవా
కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వ
Poco X5 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో (Poco) నుంచి కొత్త 5G ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో Poco X5 5G ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశారు.
ప్రపంచంలో మహిళల హక్కులను అణచివేస్తున్న దేశాల్లో అఫ్గానిస్థాన్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచం నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐరాస పలు వివరాలు తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉన్న విషయం తెలిస