Telugu » Latest News
పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో 1979లో అరుణ్ సుబ్రమణియన్ జన్మించారు. 1970 దశకంలో ఆయన తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. సుబ్రమణియన్ తండ్రి పలు కంపెనీల్లో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ గా పనిచేశారు.
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఆర్జీవి మేనమామ, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన తండ్రి మురళీ రాజు మంగళవారం కన్నుమూశారు. గతంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన మురళీరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 70 ఏళ్ళ వయసులో మంగళవారం నాడు.................
పొత్తులో.. రాజోలు సీటు గనక జనసేనకు ఇస్తే.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. పి.గన్నవరం సీటు అడిగే అవకాశముంది. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న మోకా ఆనందసాగర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. దళితుల్లో ఆనందసాగర్కి కొంత సానుకూలత ఉండటంతో.. టీడీపీ అ
తాజాగా ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి తెగ పొగిడేసింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ కి మద్దతుగా ఉంటాను. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా చరణ్ కి సపోర్ట్ గా నిలుచుంటాను. షూటింగ్ లో బిజీ ఉన్నా................
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్కు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.
రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార
బాలీవుడ్ స్టార్ ఫోటోగ్రాఫర్, సెలబ్రిటీలకు ఫోటోషూట్స్ చేసే డబూ రతాని కోసం విద్యా బాలన్ దిగిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారగా నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు............
హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హ
సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల