Telugu » Latest News
నిన్నటితో పోలిస్తే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ గట్టిగా తట్టిలేపితే కళ్లు తెరిచింది. కళ్లు కాస్త కదిలిస్తోంది. ఈ రోజు కొంచెం మెరుగ్గా ఊపిరి తీసుకుంటుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెల
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపుతోంది. కేఎంసీ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ శాఖ ప్రీతి కేసును వేగవంతం చేసింది.
అప్పుడెప్పుడో ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నామని హీరోలు, ఈ హీరోలతో సినిమా కమిట్ అయ్యామని డైరెక్టర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇన్నాళ్లయినా ఇంకా ఆ సినిమాలు మాత్రం స్టార్ట్ అవ్వలేదు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, హీరోలు వరసగా సినిమాలైత
ఇండస్ట్రీ ఏదైనా కొంతమంది స్టార్లు వాళ్ళ సినిమాల్లో ఉండాల్సిందే. సినిమా ఎలాంటిదైనా ఆ టాప్ ఆర్టిస్టులు ఉంటే సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలో చాలా వరకు ఈ స్టార్ కాస్ట్ ని తమ సినిమాల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. కనీస
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనేందుకు మరియు ప్రమోషన్స్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్ లో దిగిన చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి ప్
ఛత్తీస్ఘడ్లోని రాయ్పూర్లో పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 85వ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సమావేశాలు సాగుతాయి. ఈ సమావేశాలకు ఖర్గేతోపాటు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన
మలబద్ధకం సమ్య ఉన్నప్పుడు ఉబ్బరం, కడుపునొప్పి మరియు మలం పోవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణం కంటే తక్కువ ప్రేగు కదలికలను కలిగి ఉంటారు, దీని వలనచాలా అసౌకర్యంగా ఉంటుంది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో రణ్బీర్ అండ్ అలియా అవార్డు రావడం పై కొందరు విమర్శిస్తుండగా, రణ్బీర్ తన స్పందన తెలియజేశాడు.
వాషింగ్టన్ నుంచి న్యూ ఇంగ్లండ్ వరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా 9,70,000 మందికిపైగా పౌరులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై సగటున 18 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో చల్లటిగాలులు వీస్తున్నాయి.
చెన్నూర్ మండలం, లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి ఒక రోజు ముందు.. బుధవారం పెళ్లి కూతురు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొ