-
Home » karnataka
karnataka
కర్నాటకలో హడలెత్తిస్తున్న తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్.. ఎవరీ రోహిణి సింధూరి? ఎందుకు కాంట్రవర్సీగా మారుతున్నారు?
సిన్సియర్గా పనిచేసే ఐఏఎస్లకు.. పొలిటికల్ ప్రెజర్స్..ట్రాన్స్ఫర్స్ కామన్. రోహిణి సింధూరి విషయంలో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఎన్నో వచ్చాయి. గతంలో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్తో కోల్డ్ వార్ నడిచి రచ్చకెక్కింది.
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రవిష్కరణ.. తెలుగు తమ్ముళ్ళతో నారా లోకేష్ భారీ రోడ్ షో.. ఫొటోలు..
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరు హోసళ్లీ క్యాంపులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నేడు కేంద్రమంత్రులు హెచ్.డీ కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ వేడుకకు భారీగా అక్కడి తెలుగు ప్రజలు, తెలుగు దేశం అభిమానుల�
కర్ణాటకలో వడగళ్ల వాన.. బిల్ గేట్సే కారణమంటున్న నెటిజనులు.. అసలేం జరిగిందంటే..
Bill Gates Karnataka Rains : కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసన వర్షం, వడగళ్ల వానకు బిల్ గేట్స్ కారణమనే వాదన తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
వంట విషయంలో అత్తతో గొడవ.. ఆత్మహత్య చేసుకున్న టెకీ
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. వంట విషయంలో మొదలైన వివాదం కాస్త మాజీ టెకీ ప్రాణం తీసింది. అత్తగారు తనను వంట చేయవద్దని చెప్పడం.. అప్పటికే అనేక సార్లు వేధించడంతో విరక్తి చెందిన టెకీ దారుణ నిర్ణయం తీసుకుంది.
కర్నాటకలోని ఆ గ్రామానికి ఖమేనీ పేరు.. ఎందుకు పెట్టారు? ఖమేనీతో ఆ ఊరి ప్రజలకున్న అనుబంధం ఏంటి?
గ్రామస్తుల ప్రకారం 1986లో అలీ ఖమేనీ అలీపురాను సందర్శించారు. ఆ సందర్శన తర్వాత ఈ గ్రామం, ఇరాన్ మధ్య బంధం గణనీయంగా బలపడిందని వారు చెప్పారు.
16 ఏళ్లలోపు పిల్లలు స్మార్ట్ఫోన్లు వాడకుండా నిషేధం!
ఈ నిషేధ చర్యలు మైనర్లకే వర్తిస్తాయని, ఇతర విద్యార్థులపై ప్రభావం ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు.
2 కంటైనర్లు.. అందులో రూ.400 కోట్ల డబ్బు.. మొత్తం మాయం!
నాసిక్ ప్రాంతానికి చెందిన సందీప్ దత్త పాటిల్ నుంచి ఘోటి పోలీసులకు ఫిర్యాదు అందింది.
బళ్లారిలో టెన్షన్ టెన్షన్.. గాలి జనార్దన్ రెడ్డి ఇల్లు తగలబెట్టిన దుండగులు
Gali Janardhan Reddy : బళ్లారి శివార్లలో రూ.3కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పుపెట్టడం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా.. రెండు లైన్లు చదివి గవర్నర్ వాకౌట్..
karnataka : కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ చదవకుండా పక్కన పెట్టారు. కేవలం రెండు లైన్లు మాత్రం చదివి తన ప్రసంగాన్ని ముగించారు.
ఆఫీస్లోనే డీజీపీ రాసలీలలు..? వీడియో వైరల్.. సీఎం సీరియస్
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీంతో సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు.