000 donation

    Donation: ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి 5లక్షల 50వేల విరాళం

    June 29, 2021 / 08:40 PM IST

    కరోనా నివారణకు కోవిడ్‌-19 సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటీ 5లక్షల 50వేల రూపాయల చెక్‌ను అందజేశాయి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్‌ ఆఫీస్‌ పరిధిలోని పరిశ్రమలు.

10TV Telugu News