-
Home » 000 new cases. India
000 new cases. India
కరోనాలో బ్రెజిల్ని దాటేసిన భారత్.. ఒక్కరోజులో 55వేలకు దగ్గరగా కేసులు!
August 2, 2020 / 11:17 AM IST
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24గంటల్లో భారతదేశంలోనే బ్రెజిల్ కంటే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 17 లక్షలు దాటగా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 17 లక్ష�