007 deaths

    దేశంలో 24గంటల్లో వెయ్యికి పైగా మరణాలు.. ఇది రెండోసారి

    August 14, 2020 / 10:42 AM IST

    దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్‌గా ఒక్క రోజులో 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావ

    కరోనా మరణాల అప్‌డేట్: చైనా కంటే ఇతర దేశాల్లోనే!

    March 17, 2020 / 12:29 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశంలో కంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కువ ప్రాణాలను బలిగొంటుంది. చైనాలో మరణాల కంటే మిగిలిన దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువని, చనిప

10TV Telugu News