-
Home » 047
047
కరోనా నుంచి కోలుకుంటున్న భారత్… ఒక్కరోజులో లక్ష మంది డిశ్చార్జ్ అయ్యారు
September 22, 2020 / 10:30 AM IST
భారతదేశంలో గత నాలుగు రోజులుగా, కొత్తగా వస్తున్న కరోనా రోగుల కంటే ఎక్కువ మంది కోలుకుంటున్నవారు కనిపిస్తున్నారు. రోజువారీ రికవరీల రేటు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 75వేల కొత్త కరోనా కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,053 మంద�