Home » 1.35 crore womens
రాజస్థాన్లో సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్లతో పాటు మూడున్నర ఏళ్లపాటు ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇవ్వాలని యోచిస్తోంది.