-
Home » 1.35 crore womens
1.35 crore womens
Free Mobile For Womens : మహిళలకు స్మార్ట్ఫోన్ తో పాటు..3 ఏళ్లు ఇంటర్నెట్ ఫ్రీ..ప్రకటించిన ప్రభుత్వం
August 20, 2022 / 04:21 PM IST
రాజస్థాన్లో సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్లతో పాటు మూడున్నర ఏళ్లపాటు ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇవ్వాలని యోచిస్తోంది.