Home » 10 August 2020
కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 22 లక్షల 15 వేల 74 మందికి కరోనా సోకింది. వీరిలో 44,386 మంది మరణించగా, 15 లక్షల 35 వేల మంది