10-lakh mark

    దేశంలో 10 లక్షలకు మందికి పైగా కరోనా.. 24గంటల్లో 35 వేల కేసులు నమోదు

    July 17, 2020 / 09:55 AM IST

    దేశంలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా 10 లక్షలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 34,956 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 687మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832 కు చేరుకుంది. అందులో 3,42,473 క్ర

10TV Telugu News