Home » 10 lakh new people
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు6,2022) ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సం