Home » 10 passengers lost
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రాజంపేట మండలం గుంటూరు వద్ద వరద ఉధృతికి వరద నీటిలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. 10మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.