రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను విడుదల చేసింది.
మోడీ కేబినెట్ 10 శాతం రిజర్వేషన్లకు ఆమోద నిర్ణయంపై విపక్ష నేతలు, పలువురు ప్రముఖులు ఏమన్నారంటే