100-mark Petorl

    మండుతున్న ఇంధన ధరలు : మధ్యప్రదేశ్‌లోనూ పెట్రోల్ రూ.100 దాటేసింది!

    February 18, 2021 / 09:25 PM IST

    petrol crosses 100-mark in Madhya Pradesh : ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా 10వరోజున పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. డబుల్ డిజిట్ ఉండే ఇంధన ధరలు ఒక్కసారిగా ట్రిపుల్ డిజిట్ క్రాస్ అయ్యాయి. మొన్నటివరకూ ధర రూ.74 నుంచి 90 మధ్య ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 మార్క్ దాటేశాయి.

10TV Telugu News