Home » 100 people
దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు.
దేశంలోని వివిధ నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను మోసగిస్తోన్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
కరోనా వైరస్ కారణంగా దేశంలో.. ప్రపంచంలో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ప్రతిరోజూ కొత్త కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. ప్రజలలో భయాందోళన వాతావరణం నెలకొని ఉంది. అదే సమయంలో.. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎ�
కరోనా మహమ్మారి మొదలైన తర్వాత అరెసా బీబీ తన 18ఏళ్ల కజిన్ ను తీసుకుని ట్రీట్మెంట్ కోసం బయల్దేరింది. ట్రాన్స్పోర్ట్ కోసం రూ.1.5లక్షలు ఖర్చు చేసి అంబులెన్స్ ఎక్కింది. మూడు రాష్ట్రాలు దాటి బెంగాల్ సరిహద్దుకు చేరుకుంది. అంతదూరం వెళ్లినా బెంగాల్-ఒ�
ఓ పెళ్లి విందు ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన పలువురు పెళ్లిలో పెట్టిన విందు అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవ్వటంతో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన య