100 Retired Employees

    తిరుమలలో 100 మంది రిటైర్డ్‌ ఉద్యోగుల తొలగింపు

    November 1, 2019 / 11:51 AM IST

    టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్‌ ఉద్యోగులను జగన్‌ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.

10TV Telugu News