100+ staff

    100 లోపు ఉద్యోగులున్న కంపెనీలకు ప్రభుత్వమే PF చెల్లిస్తుంది!

    April 20, 2020 / 12:54 PM IST

    దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగాల కోతలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కంపెనీలలో ప్రొవిడియంట్ ఫండ్‌లో ఎంప్లాయిర్, ఎంప్లాయీ రెండు షేర్లను ప్రభుత్వమే చెల్లించనుంది. ఆర్థిక ప్యాకేజీలో ప్రకటనలో భాగంగా ఉద్యోగ�

10TV Telugu News