-
Home » 10th Results
10th Results
ఏపీలోని 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
AP SSC Results 2026 : ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదల తేదీపై కీలక అప్డేట్ వచ్చింది.
ఏపీలోని ఇంటర్, 10th విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాలు వెల్లడి తేదీలు ఇవే..
AP Results 2026 : ఏపీలోని ఇంటర్, టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అప్డేట్. ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
'చదువుల తపస్వి.. ఈ మనస్వి..' ఏపీ పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్.. 600కి 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
CBSE 10th Result 2022 : CBSE టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి.. ఏయే వెబ్సైట్లలో ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేయాలంటే?
విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాలు శుక్రవారం (జూలై 22)న విడుదల అయ్యాయి.
Telangana: 30న పదో తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ నెల 30న ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.
AP Govt : పదో తరగతిలో గ్రేడ్స్ లేవ్, గ్రేడ్ పాయింట్లు లేవ్…పాత పద్ధతే
పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల విధానానికి స్వస్తి పలికి... తిరిగి పాత పద్ధతినే అమలు చేయబోతోంది. మార్కుల విధానంలోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేయబోతోంది.
Tenth Results : నేడే పది ఫలితాలు
నేడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు
AP 10th Results: పదో తరగతి మార్కుల కేటాయింపుపై ఏపీ ప్రభుత్వ కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయిన పదో తరగతి పరీక్షల మార్కుల కేటాయింపులో కసరత్తులు మొదలుపెట్టింది. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపుకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది.