Home » 10th Results
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాలు శుక్రవారం (జూలై 22)న విడుదల అయ్యాయి.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ నెల 30న ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.
పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల విధానానికి స్వస్తి పలికి... తిరిగి పాత పద్ధతినే అమలు చేయబోతోంది. మార్కుల విధానంలోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేయబోతోంది.
నేడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయిన పదో తరగతి పరీక్షల మార్కుల కేటాయింపులో కసరత్తులు మొదలుపెట్టింది. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపుకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 6వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు. 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 4.40 శాతం అధికంగా పాస్ పర్సంటేజీ పెరిగింది. ఫలితాల్లో మొత్తం