Home » 10tv
అమెరికాలోని ఫార్మింగటన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్టు అయిన 8 మంది తెలుగు విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. మొత్తం అరెస్టు అయిన 16 మందిని స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లిపొమ్మని కోర్టు తీర్పును ఇచ్చింది. విచారణ జరగడానికి ముందు వారంతా �
భారీ ఖర్చుతో ఢిల్లీ పయనమైన చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతామంటూ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు పూనుకున్నాడు. ఇదిలా ఉంటే గుంటూరు భారీ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరైయ్యారు. చంద్రబాబు పాలనపై, రాజకీయ వైఖరిపై ధ్వజమెత్తారు. కొత్త �
గుంటూరు వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు. సీనియార్టీ వెన్నుపోటు పొడవడంలోనే చూపిస్తున్నాడు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కొడుకును వృద్ధి చేసుకోవడమే �