Home » 11 burnt alive
సికింద్రాబాద్ బోయిగూడ ఘటనపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రటించారు.
సికింద్రాబాద్ లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో.. మృతుల పూర్తి వివరాలను పోలీసులు గుర్తిస్తున్నారు.