Home » 11 died
దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మరవకముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్ర�
మధ్యప్రదేశ్ బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు వెళ్లి 30 మంది బావిలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బావిలోంచి 11 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.
భారతదేశంలో కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. �