11 people killed

    Pakistan : గోధుమ పిండి ట్రక్కుల వద్ద తొక్కిసలాట .. 11 మంది మృతి..

    March 30, 2023 / 11:25 AM IST

    పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం..ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే..గుప్పెడు గోధుమ పిండి దక్కించుకోవటం కోసం జనాలు గుంపులుగా చేరి కొట్టుకునే పరిస్థితి. అలా గోధుమ పిండి కోసం ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది మృ�

    రాజస్థాన్‌లో ఘోరం..బొలెరోపైకి దూసుకెళ్లిన ట్రక్కు..11మంది మృతి

    March 14, 2020 / 06:52 AM IST

    రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం (మార్చి 14,2020) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా – ఫలోడి హైవేపై అత్యంత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు �

10TV Telugu News