11 police killed

    Chhattisgarh : DRG ఫోర్స్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు ..11 మంది మృతి

    April 26, 2023 / 04:03 PM IST

    Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులు దంతెవాడలో �

10TV Telugu News