Home » 11 years
విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139మంది అత్యాచారం కేసు భారీ మలుపు తీసుకుంది. ఇందులో నిజానిజాలు తెరపైకి వచ్చాయి. తనపై 139మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నల్గొండ యువతి స్వయంగా మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో �
సభ్య సమాజం తల దించుకునే సంఘటన ఇది. తల్లి అనే మాటకు మచ్చ తెచ్చిన ఘటన అది. 37ఏళ్ల మహిళ చేసిన అమానుష చర్యకు 11ఏళ్ల శిక్షను విధించింది కోర్టు. కంటికి రెప్పలా కూతురిని కాపాడుకోవల్సిన తల్లి విచక్షణ మరిచిపోయి తన మూడేళ్ల కూతురిపై అతి దారుణంగా ప్రవర్త