11people

    గురుద్వారపై కాల్పులకు తెగబడిన ఐసిస్…11మంది మృతి

    March 25, 2020 / 09:50 AM IST

    ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్ర‌వాది విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిప�

10TV Telugu News