-
Home » 12 kids hospitalised
12 kids hospitalised
Jangaon: ఆహారంలో బల్లి పడి విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు
October 28, 2022 / 12:54 PM IST
జనగాం జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం హాస్టల్లో విద్యార్థులకు బల్లి పడిన ఆహారాన్ని అందించారు సిబ్బంది. దీంతో ఆహారం తిన్న కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.