Home » 12 states
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్లకు వర్షముప్పు ఉంది.
భారతదేశంలో చురుకైన కరోనా కేసుల సంఖ్య 6 లక్షల కంటే తగ్గాయి. అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు నమోదవగా.. భారతదేశం కంటే ఎక్కువ కరోనా కేసులు బ్రెజిల్లో నమోదవుతూ ఉన్నాయి.
కరోనా మహమ్మారి దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ఫస్ట్ వేవ్ కంటే విపరీతంగా కేసులు పెరిగిపోగా.. లక్షల్లో కొత్త కేసులు.. వేలల్లో మరణాలు వస్తున్నాయి. నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు రోజుకు వెలుగులోకి వస్తుండగా.. 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిప�
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్ర�