12 year old

    West Bengal: కలుషిత నీరు తాగి బాలుడు మృతి.. మరో 50 మందికి అస్వస్థత

    August 28, 2022 / 03:46 PM IST

    ఒక ఊరిలో కలుషిత నీళ్లు తాగిన పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ప్రస్తుతం అధికారులు చికిత్స అందిస్తున్నారు.

10TV Telugu News