-
Home » 1200 containers strucked
1200 containers strucked
China Ports : 1200 కంటైనర్లను నిలిపేసిన చైనా.. ఆంధ్రప్రదేశ్ వ్యాపారులకు తీవ్ర నష్టం
July 23, 2021 / 12:36 PM IST
భారత్ ఎగుమతి చేసిన 1000 నుంచి 1200 రొయ్యల కంటైనర్లు చైనా ఓడరేవుల్లో నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. భారత్ నుంచి ఎగుమతైన రొయ్యల ప్యాకింగ్ పై కరోనా అవశేషాలు ఉన్నాయని చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే రొయ్యల దిగుమ�