Home » 12th Installment
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)