Home » 13 dead bodies
తూర్పుగోదావరి జల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నారి కూడా ఉండడం అం�