Home » 14
ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై �
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో 14,146 మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1986 పాజిటివ్ కేసులు నమోయ్యాయి. కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. కరోనాతో �
టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్