Home » 14 KM
కరోనా నుంచి మానవాళిని కాపాడు స్వామీ అంటూ ఏపికి చెందిన ఓ భక్తురాలు అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. మొత్తం 14 కిలోమీటర్లు మాధవి అనే భక్తురాలు గిరి ప్రదక్షిణ చేశారు.