Home » 14 migrant workers dead
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందవి. రేవా జిల్లాలోని సుహాగి హిల్స్ సమీపంలో ఓ ట్రక్కును బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది కూలీలులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.