Home » 141 people
గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే.
ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే వీరిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు 93 మంది ఉండటం గమనార్హం