Home » 144SECTION
కరోనా కేసులు రోజురోజుకీ భారత్ లో పెరిగిపోతుండటం,ముఖ్యంగా పొరుగునున్న ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ్యుల కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. 144 సెక్షన్ విధింపును ఏప్రిల్-30,2020వరకు పొడించేలా �
దేశరాజధానిలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీలో 144 సెక్షన్ విధించడం, 20 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన స�
వివాదస్పద అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసులో సుప్రీంలో వాదనలు తది దశకు చేరుకున్నాయి. దసరా బ్రేక్ తర్వాత సుప్రీంలో సోమవారం అయోధ్య విచారణ జరుగుతోంది. ఇవాళ(అక్టోబర్-14,2019)ముస్లిం పార్టీల వాదనలు ముగియనున్నట్లు ఐదుగరు సభ్యుల ధర్మాసనం త�