1478

    తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు… ఏడుగురు మృతి

    July 17, 2020 / 11:10 PM IST

    తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 806 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 42,496కి చేరింది. ఇప్పటివరకు 403 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉ�

10TV Telugu News