Home » 148 deaths
కరోనా తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోందా? అనే భయాందోళనలకు కలుగుతున్నాయి గత 24 గంటల్లో నమోదు అయిన మరణాల సంఖ్య చూస్తుంటే. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,148 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.