Home » 15 dead
కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సెంట్రల్ కెనడాలోని మానిటోబా ప్రావిన్స్లో గురువారం రాత్రి సెమీ ట్రైలర్ ట్రక్కు, సీనియర్లతో కూడిన బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు.....
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 12 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
నైరోబి : కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. నైరోబీలోని వెస్ట్లాండ్స్ డిస్ట్రిక్ట్లో ‘డస్టిట్