15 migrant

    తెల్లారిన బతుకులు : వలస కూలీల పైనుంచి వెళ్లిన రైలు..15 మంది మృతి

    May 8, 2020 / 04:48 AM IST

    వలస కూలీల బతుకులు తెల్లారిపోయాయి. నిద్రలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. పట్టాలపై పడుకున్న వారిపై నుంచి రైలు వెళ్లడంతో 15 మంది వలస కూలీలు చనిపోయారు. అత్యంత విషాదకరమైన ఈ’ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్త�

10TV Telugu News