-
Home » 15 passengers
15 passengers
RTC Bus Overturn : వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా
February 12, 2023 / 07:02 AM IST
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.