Home » 150 Days Yuvagalam Padayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.