16 Paise

    వాహనదారులకు షాక్ : పెట్రోల్ ధర పెరిగింది

    November 14, 2019 / 06:33 AM IST

    వాహనదారులకు షాక్ తగిలింది. పెట్రోలు ధరలు పెరిగాయి. పలు మెట్రో నగరాల్లో గురువారం(నవంబర్ 14,2019) పెట్రోల్‌ ధర లీటర్ కు 16 పైసల చొప్పున పెరిగింది. డీజిల్‌ ధరల్లో మాత్రం మార్పు లేదు. గత 10 రోజుల్లో పెట్రోల్ ధర 85పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ�

10TV Telugu News