Home » 16 tourists
Nagarjunasagar – Srisailam launch : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇవాళ నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన శ్రీశైలానికి తొలి లాంచీ వెళ్లనుంది. ఈ నెల 14వ తేదీ నుంచే లాంచీ ప్రయాణం ప్రార�