Home » 16464 covid-19 cases
దేశంలో కొత్తగా 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 39 మంది మృతి చెందారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.