-
Home » 17
17
ఏపీలో కొత్తగా 1,813 కరోనా కేసులు… 17 మంది మృతి
July 12, 2020 / 01:08 AM IST
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా వల్ల 17 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపిం�
దేశవ్యాప్తంగా 17, 265 కరోనా కేసులు… 543 మంది మృతి
April 20, 2020 / 04:21 AM IST
దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.
దిమ్మతిరిగింది : రూ.17వేలు ఫైన్ కట్టిన వాహనదారుడు
September 5, 2019 / 07:58 AM IST
కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జేబులు గుల్ల చేస్తోంది. అప్పుల పాలయ్యే పరిస్థితి తెస్తోంది. భారీ మొత్తంలో చలాన్లు కట్టలేక వాహనదారులు